Home » People's Front Formation
మహారాష్ట్ర సీఎం ఆహ్వానం మేరకు ఈ నెల 20వ తేదీన సీఎం కేసీఆర్ ముంబైకి బయలుదేరి వెళ్లనున్నారు. ముంబైకి రావాలని, తన ఆతిథ్యాన్ని అందుకోవాలని సీఎం ఉద్ధవ్ సీఎం కేసిఆర్ ను ఆహ్వానించారు.