per cent

    ఆర్టీసీ సమ్మె, నిలిచిపోనున్న బస్సులు!

    February 24, 2021 / 09:27 PM IST

    Tamil Nadu bus strike : ఆర్టీసీ బస్సు చక్రాలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. తొమ్మిది రవాణా కార్మిక సంఘాలు నిరవధిక సమ్మెకు దిగుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడనే బస్సులు నిలిచిపోనున్నాయి. బస్సులు డిపోలకే పరిమితం అవుతున్న దృష్ట్యా ప్రజలు ముందస�

    ఏపీలో మూడో దశ పంచాయతీ పోలింగ్, బారులు తీరిన ఓటర్లు

    February 17, 2021 / 01:37 PM IST

    panchayat polling in AP : ఏపీలో మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ చెదురు ముదురు ఘటనలు మినహా ప్రశాతంగా సాగుతోంది. అన్ని జిల్లాల్లో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఉత్సాహంగా ఓటు వేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా మధ్యా

    తెలంగాణలో కరోనా బాధితుల రికవరీ రేటు 99 శాతం

    July 14, 2020 / 07:01 PM IST

    తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న వారి రేటు 99 శాతం ఉందని డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణలో 80 శాతం మందికి కరోనా లక్షణాలు లేవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 9,786 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించారు. తెలంగాణలో కరోనా నియ

10TV Telugu News