Home » Personal Data Theft
66కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేశాడు. 24 రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించాడు. దేశవ్యాప్తంగా 4.5లక్షల మంది ఉద్యోగులను నియమించుకుని మరీ వ్యక్తిగత వివరాలు చోరీ.(Massive Data Theft)
రూ.1200లకు 10వేల మంది డేటా, రూ.1500లకు 30వేల మంది డేటా, రూ.2వేలకు 50వేల మంది డేటా, రూ.3వేలకు లక్షమంది డేటా విక్రయించిందీ ముఠా.
మొత్తం 24 నగరాల్లో దాదాపు 4.5 లక్షల మంది ఉద్యోగులను నియమించి మరీ డేటాను దొంగిలిస్తున్నట్లు ఆధారాలు సేకరించారు.(Massive Data Theft)
వ్యక్తిగత డేటా చోరీ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్(ఈడీ) రంగంలోకి దిగింది. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎమ్మెల్యే కేసు నమోదు చేశారు. 16.8 కోట్ల మంది డేటా చోరీ చేసినట్లు సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో గుర్తించారు.