Home » Peshawar place
పాకిస్థాన్లోని పెషావర్లో ఇద్దరు సిక్కులను దుండగులు కాల్చిచంపారు. మృతి చెందిన వారు కుల్జీత్ సింగ్ (42), రంజిత్ సింగ్ (38)గా పోలీసులు గుర్తించారు.