-
Home » Peshawar place
Peshawar place
Pakistan Terror: పాకిస్థాన్లోని పెషావర్లో ఇద్దరు సిక్కుల దారుణ హత్య
May 15, 2022 / 02:27 PM IST
పాకిస్థాన్లోని పెషావర్లో ఇద్దరు సిక్కులను దుండగులు కాల్చిచంపారు. మృతి చెందిన వారు కుల్జీత్ సింగ్ (42), రంజిత్ సింగ్ (38)గా పోలీసులు గుర్తించారు.