Home » petitioners
కరోనా మాత ఆలయం కూల్చివేతను సవాల్ చేస్తూ పిటిషన్ వేసిన వ్యక్తులకు సుప్రీంకోర్టు రూ.5వేల జరిమానా విధించింది. ఉత్తర్ప్రదేశ్లో లోకేశ్ కుమార్ శ్రీవాస్తవ ఆలయాన్ని నిర్మించారు.