-
Home » Petrol And Diesel
Petrol And Diesel
AAP Govt Key Decision : కాలుష్య నియంత్రణకు కీలక నిర్ణయం.. ఆ సర్టిఫికెట్ లేకుంటే బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయరు
October 1, 2022 / 07:59 PM ISTఢిల్లీలో కాలుష్య నియంత్రణకు ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీయూసీ సర్టిఫికెట్ లేకుంటే బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయరని స్పష్టం చేసింది. ఈ నెల 25 నుంచి అమలులోకి వస్తుందని ఢిల్లీ పర్యావరణ…
PM Modi: పెట్రో ధరల తగ్గింపుపై మోదీ ట్వీట్
May 21, 2022 / 08:53 PM ISTదేశంలో పెట్రో ధరల తగ్గింపు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సాయంత్రం ట్వీట్ చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల జీవితాలను సులభతరం చేస్తాయని అభిప్రాయపడ్డారు.
PETROL PRICES INCREASED: మళ్లీ పెరిగిన ఇంధన ధరలు.. పెట్రోల్ పై 45, డీజిల్ పై 43పైసలు పెంపు
April 4, 2022 / 10:07 AM ISTదేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. సోమవారం పెట్రోల్ పై 45 పైసలు, డీజిల్ పై 43 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయించాయి. 14 రోజుల్లో 12 సార్లు ఇంధన…
మళ్లీ పెరిగిన పెట్రోల్ ,డీజిల్ ధరలు
March 22, 2022 / 10:03 AM ISTమళ్లీ పెరిగిన పెట్రోల్ ,డీజిల్ ధరలు
Petrol In India : చమురు ధరలు నో ఛేంజ్, ఏ నగరంలో ఎంత ?
November 13, 2021 / 08:39 AM ISTచమురు ధరల్లో ఎక్కువ కావడం లేదు. గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతుండడంతో సామాన్యుడు ఊపిరిపీల్చుకుంటున్నాడు.
Petrol And Diesel : స్థిరంగా చమురు ధరలు, హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ. 108
November 8, 2021 / 09:23 AM ISTచమురు ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. మెట్రో నగరాల్లో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
Punjab fuel Prices : పెట్రోల్,డీజిల్ రేట్లను భారీగా తగ్గించిన పంజాబ్
November 7, 2021 / 05:45 PM ISTమరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్ లో అధికార కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్ లో లీటరు పెట్రోల్పై రూ.10, లీటరు డీజిల్పై రూ.5
India : తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు, హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ఎంతంటే
November 6, 2021 / 09:08 AM ISTకేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించగానే.. అదే బాటలో నడిచాయి బీజేపీ పాలిత రాష్ట్రాలు.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు ప్రజలు.
Petrol Rate : ఇంధన ధరల తగ్గింపు.. ఖజానాపై రూ. 45,000 కోట్ల భారం!
November 4, 2021 / 04:15 PM ISTకేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించడం వలన ఖజానాపై రూ.45,000 కోట్ల భారం పడుతుందని జపాన్ బ్రోకరేజ్ కంపెనీ నోమురా నివేదిక వెల్లడించింది.
Fuel Stations: రాష్ట్ర వ్యాప్తంగా మూసేయడానికి సిద్ధమైన 800 పెట్రోల్ బంకులు
October 20, 2021 / 09:53 AM ISTకొన్ని ఫ్యూయెల్ స్టేషన్లు ముందుగానే స్టాక్ తెప్పించుకుని బ్లాక్ చేసి ఉంచుకుంటుండగా.. ఇంకొన్ని మూసేసేందుకు సిద్ధమవుతున్నారు.