Home » Petrol And Diesel
ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీయూసీ సర్టిఫికెట్ లేకుంటే బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయరని స్పష్టం చేసింది. ఈ నెల 25 నుంచి అమలులోకి వస్తుందని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్రాయ్ శనివారం(అక్టోబర్ 1,2022
దేశంలో పెట్రో ధరల తగ్గింపు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సాయంత్రం ట్వీట్ చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల జీవితాలను సులభతరం చేస్తాయని అభిప్రాయపడ్డారు.
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. సోమవారం పెట్రోల్ పై 45 పైసలు, డీజిల్ పై 43 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయించాయి. 14 రోజుల్లో 12 సార్లు ఇంధన ధరలు..
మళ్లీ పెరిగిన పెట్రోల్ ,డీజిల్ ధరలు
చమురు ధరల్లో ఎక్కువ కావడం లేదు. గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతుండడంతో సామాన్యుడు ఊపిరిపీల్చుకుంటున్నాడు.
చమురు ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. మెట్రో నగరాల్లో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్ లో అధికార కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్ లో లీటరు పెట్రోల్పై రూ.10, లీటరు డీజిల్పై రూ.5
కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించగానే.. అదే బాటలో నడిచాయి బీజేపీ పాలిత రాష్ట్రాలు.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు ప్రజలు.
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించడం వలన ఖజానాపై రూ.45,000 కోట్ల భారం పడుతుందని జపాన్ బ్రోకరేజ్ కంపెనీ నోమురా నివేదిక వెల్లడించింది.
కొన్ని ఫ్యూయెల్ స్టేషన్లు ముందుగానే స్టాక్ తెప్పించుకుని బ్లాక్ చేసి ఉంచుకుంటుండగా.. ఇంకొన్ని మూసేసేందుకు సిద్ధమవుతున్నారు.