-
Home » petrol station
petrol station
Ranga Reddy : కారులో పెట్రోల్ పోయించుకున్న యువకులు.. డబ్బులడిగిన సిబ్బందిపై దాడి, కార్మికుడు మృతి
March 7, 2023 / 05:29 PM IST
రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో దారుణం జరిగింది. పెట్రోల్ బంక్ లో పని చేస్తున్న కార్మికులపై ముగ్గురు యువకులు దాడి చేశారు. ఈ ఘటనలో కార్మికుడు సంజయ్ మృతి చెందగా మరో కార్మికుడు గాయపడ్డారు.