Home » PG
వీటిలో ప్రవేశానికి జాతీయ స్ధాయిలో నిర్వహించే ఆల్ ఇండియా స్కిల్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. యూజీ , పీజీ పరీక్షలు ఆఫ్ లైన్ లో నిర్వహిస్తారు. ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి మ్యాట్ స్కోరుతో సైతం దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ - ఎగ్జిక్యూటివ్ (పీజీడీఎంఈ) దీనికి సంబంధించి ప్రోగ్రామ్ వ్యవధి 15 నెలలు. ఇందులో ఏడాదిపాటు క్లాస్ రూం టీచింగ్, మూడు నెలలపాటు ప్రాజెక్ట్ వర్క్ ఉంటాయి.
మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ కోర్సుకు సంబంధించి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసుతో సంబంధం లేదు. రాత పరీక్ష, జనరల్ ఎబిలిటీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్లిస్ట్
దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే జనరల్, బీసీ అభ్యర్థులకు రూ.1,000; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబరు 20న కౌన్సిలింగ్ ఉంటుంది.
ఏపీలో ప్రైవేట్, అన్ఎయిడెడ్ కాలేజీల్లో పీజీ, డిగ్రీ కోర్సుల ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 2020-21, 2022-23 విద్యా సంవత్సరానికి కమిషన్ నిర్ధారించిన ఈ ఫీజు అమలు చేయాలని
బీఈ, బీటెక్లో ఏ బ్రాంచి చదివితే ఎంఈ, ఎంటెక్లో అదే బ్రాంచిలో చేరాలి. ఇప్పటివరకు ఉన్న విధానం ఇదే. కానీ బీటెక్లో చదవలేకపోయిన కోర్సును ఎంటెక్లో చదివేలా జాతీయ సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిబంధనలు తీసుకొచ్చింది.
Delhi : Ayurveda doctors can now perform surgeries : ఆయుర్వేద వైద్యానికి చాలా చరిత్ర ఉంది. ఎన్నో దీర్ఘకాలిక జబ్బుల్ని కూడ నయం చేసే అద్భుతమైన వైద్యం ఆయుర్వేదం. ఎంతో మంది ఆయుర్వేద డాక్టర్లు భారతదేశ చరిత్రలో అద్భుతమైన వైద్యాలను అందజేశారు. అందజేస్తున్నారు కూడా. కానీ ఆయుర్వేద�
దేశవ్యాప్తంగా డిగ్రీ,పీజీ తొలి ఏడాది విద్యార్థులకు నవంబర్ 1 నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో విద్యా సంవత్సరం క్యాలెండర్ కు సంబంధించి నిపుణుల కమిటీ రూపొందించిన మార్గదర్శకాలను యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్(యూజీసీ) ఆమోదించ�
కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. విద్యా వ్యవస్థలో గణనీయమైన మార్పులు తెచ్చింది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా నూతన విద్యా విధానం తీసుకొచ్చింది. కేంద్ర కేబినెట్ బుధవారం(జూలై 29,2020) నూతన
కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో అన్ని యూనివర్సిటీల పరిధిలో నిర్వహించాల్సిన డిగీ, పోస్టు గ్రాడ్యుయేట్ పరీక్షలను యడియూరప్ప సర్కార్ రద్దు చేసింది. ఈ మేరకు అధికారిక నిర్ణయాన్ని