Home » Phase 1 Polling
ఉత్తరప్రదేశ్లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. యూపీలో మొదటి దశ పోలింగ్ గురువారం (ఫిబ్రవరి 10) ఉదయం 7.30 గంటలకు ప్రారంభమైంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్లో తొలి విడత ఎన్నికల పోలింగ్ స్టార్ట్ అయ్యింది.
తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ మినహా ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు ఛాన్స్ కల్పించారు ఎన్నికల అధికారులు.