Home » Pigeon Racing Dispute
పావురాల రేసు విషయంపై జరిగిన వివాదంలో 11ఏళ్ల క్రితం ఓ హత్య జరిగింది. దీనిపై న్యాయ విచారణ జరిపిన లోకల్ కోర్టు.. దోషి సంజయ్కు జీవిత ఖైదు విధించడంతో లక్ష జరిమానా విధించింది.