-
Home » pilgrims registrations stop
pilgrims registrations stop
Kedarnath: మంచుతో నిండిపోయిన కేదార్నాథ్.. యాత్రకు రిజిస్ట్రేషన్ల నిలిపివేత
April 24, 2023 / 07:38 AM IST
అక్షయ తృతీయ శుభ సందర్భంగా శనివారం చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. యాత్రలో భాగంగా యమునోత్రి, గంగోత్రి ఆలయాలు తెరుచుకున్నాయి. ఏప్రిల్ 25న కేదార్నాథ్ ధామ్, 27న బద్రీనాథ్ ధామ్ ఆలయాలు తెరుచుకోనున్నాయి