Home » pillars
కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న అపార్ట్ మెంట్ ని జాకీలతో నిలబెట్టి దాంట్లోనే నివసిస్తున్నారు ప్రజలు. పిల్లర్లకు పగుళ్లు వచ్చి ఏ క్షణమైనా కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న అపార్ట్ మెంట్ లో 33 ప్లాట్స్ కు సంబంధించిన ప్రజలు అత్యంత ప్రమాదంలో ఉన్నారు.
కోట్లాది మంది హిందువుల కల సాకారం కానుంది. నేడు అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. చారిత్రక అయోధ్య నగరంలో రామ మందిర నిర్మాణానికి అంకురార్పణ పడనుంది. బుధవారం(ఆగస్టు 5,2020) భూమి పూజ కోసం అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రధాని మోడీ ఈ మధ్యాహ�
కోట్లాది మంది హిందువుల చిరకాల స్వప్నం సాకారం కాబోతోంది. నేడు అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. చారిత్రక అయోధ్య నగరంలో రామ మందిర నిర్మాణానికి అంకురార్పణ పడనుంది. బుధవారం(ఆగస్టు 5,2020) భూమి పూజ కోసం అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రధాన
తిరుపతిలో నిర్మిస్తున్న గరుడ వారధిపై నామాల వివాదం చుట్టుముట్టింది. ఫ్లైఓవర్ పిల్లర్లపై ముద్రించిన నామాల ఆకారం కొత్త వివాదానికి తెర తీసింది. శ్రీవారి నామం ఎలా ఉండాలన్న దానిపై ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది. వైష్ణవ సాంప్రదాయంలో రెండు వర్గా�
అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. వివాదాస్పద 2.77 ఎకరాల భూమి హిందువులదే అని కోర్టు చెప్పింది. కోర్టు తీర్పుతో రామ మందిరం
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఒకవైపు ఒరిగిన ఐదంతస్థుల భాస్కర్ అపార్ట్మెంట్ ను ఖాళీ చేయించారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. భవనంలోనికి ఎవరినీ అనుమతించ వద్దని ఆదేశించారు. ఇళ్లలో విలువైన సామాగ్రి ఉందని.. బయటకు తెచ్చుకునేందుకు అవకాశం