Home » pillion rider
స్థానికుడైన ప్రతీక్ వినోద్ మోరె, ఉల్హాస్ నగర్కు చెందిన రాజేష్ బెచెన్ ప్రసాద్ గుప్తా అనే ఇద్దరు వ్యక్తులు ఫ్లై ఓవర్ మీదుగా స్కూటీపై వెళ్తున్నారు. ఈ క్రమంలో బైకు అదుపుతప్పి ఫ్లై ఓవర్ సైడ్ ప్రొటెక్షన్ వాల్ను ఢీకొంది. దీంతో బైకుపై ఉన్న ఇద్దరూ
ఆఫీసులో డ్యూటీ అయిపోయి ఇంటికి బయలు దేరిన తర్వాత మధ్యలో మన బాసు ఫోన్ చేసి ఆఫీసుకు సంబంధించిన పని ఏదైనా చెప్పినప్పుడు ఇంటికి వెళ్లి చేస్తాము. ఎందుకంటే డ్రైవింగ్ లో ఉంటాము కాబట్టి.
బైక్ పై ప్రయాణించే ఇద్దరు వ్యక్తులలో ఒక వ్యక్తి హెల్మెట్ ధరించకపోవటం వల్ల ప్రమాదం జరిగిప్పుడు వెనుక వ్యక్తి మరణించే ఘటనలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటం కోసం బైక్పై ప్రయాణంచేవారు ఇకపై ఇద్దరు హెల్మెట్ ధరించ