Home » pilots strike
విమాన సర్వీసు నిలిచిపోవడంతో ఢిల్లీ ఎయిర్పోర్టులో ప్రయాణికులు నిరసనకు దిగారు. ఢిల్లీ నుంచి మ్యునిచ్ వెళ్లాల్సి ఉన్న విమానం.. పైలట్ల సమ్మె కారణంగా నిలిచిపోయింది. ప్రయాణికులకు సంస్థ ఎలాంటి వసతి ఏర్పాటు చేయలేదు. దీంతో వారంతా ఆందోళనకు దిగారు.