Home » Pinnamma
ఆస్తి తగాదాలో బొంతుల నరసమ్మ అనే మహిళపై వేట కొడవళ్ళతో దాడి చేశారు. వేట కొడవలితో బొంతుల నరసమ్మ అనే మహిళపై సొంత బావ కుమారులు నాగేష్, రాజు దాడి చేశారు.