Pinnamma

    Kurnool : ఆస్తి కోసం పిన్నమ్మనే హత్య చేశారు

    July 3, 2022 / 11:30 AM IST

    ఆస్తి తగాదాలో బొంతుల నరసమ్మ అనే మహిళపై వేట కొడవళ్ళతో దాడి చేశారు. వేట కొడవలితో బొంతుల నరసమ్మ అనే మహిళపై సొంత బావ కుమారులు నాగేష్, రాజు దాడి చేశారు.

10TV Telugu News