Home » PLA
సైనిక శక్తిని మరింత పెంచుకునేందుకు చైనా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆయుధ సంపత్తిని భారీగా సమకూర్చుకుంటున్న చైనాకు సంబంధించి సింగపూర్ పోస్ట్ ఓ నివేదికను బయటపెట్టింది. రక్షణ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతత�
టారోన్ మరికొంత మందితో కలిసి రెండు దేశాల సరిహద్దు ప్రాంతంలో మూలికల వేటకు వెళ్లాడని జిల్లా అధికారులు తెలిపారు. మిగతా వారు తప్పించుకోగా టారోన్ను పీఎల్ఏ నిర్బంధించిందని ఆరోపించారు
సరిహద్దుల్లో చైనా కొత్త ఎత్తులు వేస్తోంది. భారత సరిహద్దుకు తన సైన్యాన్ని వేగంగా తరలించేందుకు వీలుగా తూర్పు లడఖ్ ప్రాంతంలో పాంగాంగ్ సరస్సుపై ఓ వంతెనను చైనా నిర్మిస్తోంది.
వాస్తవాధీన రేఖ(LAC) వెంబడి సైనిక మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం కోసం చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది. తూర్పు లడఖ్ లో వాస్తవాధీన రేఖ వెంబడి ఏరియాల్లో చైనా కొత్త హైవేలను
చైనా మళ్లీ కవ్వింపు చర్యలకు దిగుతోంది. భారత సరిహద్దులకు భారీ ఎత్తున ఆయుధాలను తరలిస్తోంది. తాజాగా భారత సరిహద్దు వెంబడి 100 అత్యాధునిక దీర్ఘశ్రేణి రాకెట్ లాంఛర్లను చైనా మోహరించింది.
సరిహద్దులో చైనా మళ్లీ క్రియాశీలకంగా మారుతోంది. తూర్పు లడఖ్లో ఘర్షణ ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై ఇరు దేశాల మధ్య దౌత్య, సైనిక చర్చలు జరుగుతున్నప్పటికీ.. సరిహద్దుల్లో భారీగా సైనిక
గల్వాన్ ఘర్షణకు సంబంధించి మరో వీడియో బయటకు వచ్చింది.
చైనా తన సొంత ఏరియా-51ని నిర్మిస్తోంది.
New Chinese Ammunition Bunkers సరిహద్దులో చైనా ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఓవైపు శాంతి చర్చల పేరుతో దృష్టి మరల్చి.. మరోవైపు సైలెంట్గా తన పని తాను చేసుకుపోతోంది. తాజాగా సించె-లా పాస్కు 2.5 కిలోమీటర్ల దూరంలో చైనా ఏకంగా ఆయుధ బంకర్లు నిర్�
India releases Chinese soldier రెండు రోజుల క్రితం అనుకోకుండా భారత సరిహద్దుల్లోకి ప్రవేశించిన చైనా సైనికుడిని బుధవారం(అక్టోబర్-21,2020)భారత సైన్యం… పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(PLA)కి అప్పగించింది. ప్రోటోకాల్స్ అనుసరిస్తూ చుషూల్ మోల్డో పాయింట్ దగ్గర చైనా సైన్యా�