PLATFORM

    Mumbai : ప్రాణాలతో చెలగాటం.. డోర్ పట్టుకు వేలాడుతూ లోకల్ ట్రైన్‌లో ఓ యువకుడి ఫీట్.. ఆందోళన చెందిన నెటిజన్లు

    June 30, 2023 / 06:17 PM IST

    ముంబయి లోకల్ ట్రైన్లు ఎప్పుడూ జనాలతో రద్దీగా ఉంటాయి. త్వరగా గమ్యస్ధానానికి చేరాలని కొందరు ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ట్రైన్ డోర్ పట్టుకుని వేలాడుతూ ఓ యువకుడు చేసిన ఫీట్ భయం కలిగించింది.

    Women’s Creativity : ఎలక్ట్రిక్ పోల్ చుట్టూ ఉన్నది గట్టు కాదా ? మహిళల క్రియేటివిటీ అదుర్స్

    May 24, 2023 / 04:18 PM IST

    ఇద్దరు మహిళలు ఎలక్ట్రిక్ పోల్ చుట్టూ ఓ ప్లాట్ ఫామ్‌ను కట్టేశారు. దాని అంచుల మీద నడిచారు. నిజంగా ఇలాగే అనిపించేలా వారు గీసిన ఆర్ట్ వర్క్ నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోంది. వారి క్రియేటివిటీని జనం మెచ్చుకుంటున్నారు.

    YouTube : 10లక్షలకు పైగా వీడియోలు తొలగింపు

    August 26, 2021 / 11:44 PM IST

    అవును 10లక్షలకు పైగా ప్రమాదకర వీడియోలను యూట్యూబ్ తొలగించింది. డేంజరస్ కరోనావైరస్ తప్పుడు సమాచారం ఉన్న వీడియోలను తొలగించాము అని యూట్యూబ్ ప్రకటించింది. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి

    Shocking Video: రైలు దిగుతూ పడిపోయిన ప్రయాణికుడు.. కాపాడిన పోలీస్!

    July 1, 2021 / 01:52 PM IST

    కదులుతున్న రైలులో ఎక్కరాదు.. నడుస్తున్న రైలు నుంచి దిగరాదు.. ఫ్లాట్‌ఫామ్‌పై ట్రాక్‌కు దగ్గరగా నిలబడరాదు.. అంటూ రైల్వేశాఖ ఎన్ని సూచనలు చేస్తున్నా కూడా ఇప్పటికీ చాలామంది వాటిని పెడచెవినబెట్టి నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూనే ఉంటారు.

    WhatsApp లో కొత్త Emojis

    August 3, 2020 / 09:00 AM IST

    సోషల్ మీడియాలో సమాచారం ఇతరులకు చేరవేయడంలో WhatsApp కీలక పాత్ర పోషిస్తోంది. దీనిని ఉపయోగించే వారికి కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. తాజాగా..138 ఎమోజీలను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆండ్రాయిడ్, ఐ ఫోన్ వినియోగదారులకు వాట్సాప్

    గూగుల్ నుంచే మెుబైల్ రీఛార్జ్

    February 5, 2020 / 06:34 AM IST

    సాధారణంగా మనకి ఏదైనా డౌట్ వస్తే వెంటనే గూగుల్ లో సెర్చ్ చేస్తుంటాం. అలాంటిది తాజాగా గూగుల్  మెుబైల్ రీఛార్జీలను ఈజీగా, వేగవంతం చేసే ప్రయత్నంలో యూజర్ల కోసం ఒక కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ మంగళవారం(ఫిబ్రవరి 4, 2020) న గూగుల్

    ది పవర్ ఫుల్ ఉమెన్..ప్రియాంకా

    March 19, 2019 / 03:14 PM IST

    మరో అరుదైన గౌరాన్ని సంపాదించుకుంది ప్రియాంకా చోప్రా.గ్లోబల్ ఐకాన్ గా గుర్తింపు పొందిన ఆమె ఇప్పుడు ఎంటర్ టైన్ మెంట్ రంగంలో ఈ ఏడాదికి గానూ అత్యంత శక్తిమంతమైన 50 మంది మహిళల జాబితాలో ఆమె చోటు దక్కించుకున్నారు. ఈ మేరకు యూఎస్‌ఏ టుడే  ఉమెన్‌ ఇన్‌ ద

10TV Telugu News