Home » playing cricket
హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఓ హాస్టల్ లో ఉంటూ మణికంఠ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీకెండ్ లో స్నేహితులతో కలిసి రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని కేసీఆర్ స్టేడియంలో మణికంఠ క్రికెట్ ఆడారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో విషాదం నెలకొంది. కేఎమ్ఆర్ క్రికెట్ టోర్నమెంట్ లో శనిగరం ఆంజనేయులు అనే యువకుడు బౌలింగ్ చేస్తుండగా గుండెపోటు రావడంతో అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.