Home » PM CARES
చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే మోదీ ప్రభుత్వం మాత్రం నిద్రపోతోందంటూ రాజస్తాన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అధికార, విపక్షాల మధ్య మాటయ యుద్ధానికి తెరలేపింది. ఆ తరుణంలో కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నేతలు తీవ్ర �
అనాథలైన ఆయా పిల్లలకు 'ప్రధాన మంత్రిసహాయ నిధి' (PM Cares) ద్వారా ఆర్ధిక సహాయం అందించేందుకు ప్రధాని మోదీ సంకల్పించారు
కోవిడ్ కారణంగా అనాథలుగా మారిన చిన్నారులను ఆదుకునేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం కేర్స్ పథకం నిధులు సోమవారం విడుదల కానున్నాయి. మే 30న ఉదయం పదిన్నర గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకాన్ని మోదీ ప్రారంభిస్తారని కేంద్రం ప్రకటించింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)కు కనీసం ఏడు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ఏడు లీడింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ల నుంచి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ప్రధాన మంత్రి సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఫండ్(పీఎం కేర్) రూ.200 కోట్లు విరాళంగా వచ్చింది. సె