Home » PM Gati Shakti
ఏపీలో రూ.18వేల కోట్లతో 3 పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి గౌతమ్ రెడ్డి ప్రకటించారు. వీటి నిర్మాణంపై కేంద్ర పీఎం గతిశక్తి అధికారులతో చర్చించారు.