Home » PM Modi-Amit Shah
తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది. ఎన్నికల సమయం నాటికి అధికార తెరాస పార్టీకి దీటుగా తెలంగాణలో బలోపేతం అయ్యేందుకు ఆ పార్టీ నేతలు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే అమిత్ షా, మోదీలు రాష్ట్రంలో పర్యటించార�