-
Home » PM Modi Hyderabad tour
PM Modi Hyderabad tour
Harish Rao : దొంగే దొంగా అన్నట్లు మోదీ మాట్లాడారు, కేసీఆర్ ఓ అద్భుత దీపం-హరీశ్ రావు
Harish Rao: ఉత్తరప్రదేశ్ డబుల్ ఇంజన్ సర్కార్ లో కరెంట్ సరఫరా లేక ఆయిల్ పోసి మోటార్లు నడుపుతున్నారు. బీడీ కార్మికులకు పెన్షన్లు ఇవ్వడం లేదు.
Raghunandan Rao : ఆయన సలహాతోనే కేసీఆర్ కయ్యానికి కాలు దువ్వుతున్నారు- రఘునందన్ రావ్
Raghunandan Rao : స్టాలిన్, మమతా బెనర్జీ.. ప్రధాని మోదీకి స్వాగతం పలికితే.. కేసీఆర్ ఎందుకు పలకడం లేదు? రాజకీయాలను బీఆర్ఎస్ కలుషితం చేస్తోంది.
Harish Rao Thanneeru : ప్రధాని మోదీ.. తెలంగాణపై విషాన్ని కక్కడానికే వచ్చినట్లుంది- హరీశ్ రావు
Harish Rao Thanneeru : రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సహకారం అందించడం లేదని మోడీ గారు చెప్పడం హాస్యాస్పదం. నిజానికి ఈ పరిస్థితి రివర్స్ గా ఉంది.
Palla Rajeshwar Reddy : మోదీ అన్నీ అబద్దాలు చెప్పారు, తెలంగాణకు ఎలాంటి సాయమూ చేయలేదు- పల్లా రాజేశ్వర్ రెడ్డి
Palla Rajeshwar Reddy: 28 ప్రాజెక్టులు అడిగితే కేంద్రం ఇచ్చింది 4 ప్రాజెక్టులే. టోల్ రూపంలో రూ.9 వేల కోట్లు తెలంగాణ ప్రజలు చెల్లించారు.
CM KCR : ఈసారి కూడా సేమ్ సీన్.. ప్రధాని మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరం, కారణం ఏంటంటే..
CM KCR : ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న హైదరాబాద్ కు రానున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. హైదరాబాద్ టూర్ లో భాగంగా..
PM Modi: 8న హైదరాబాద్కు ప్రధాని మోదీ .. షెడ్యూల్ ఇలా..
ఈనెల 8న ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్కు రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ రైల్వేను ప్రారంభిస్తారు. అనంతరం పరేడ్ గ్రౌండ్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తారు.
PM Modi : ఏప్రిల్ 8న హైదరాబాద్కు ప్రధాని మోదీ
ప్రధాని మోదీ ఏప్రిల్ 8న హైదరాబాద్ కు రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు శంకుస్థాపన చేయనున్నారు.(PM Modi)
PM MODI: తెలంగాణలో మార్పు తథ్యం.. అధికారంలోకి వచ్చేది బీజేపీనే
తెలంగాణలో కుటుంబ పాలనకు ప్రజలు విసిగిపోయారు, మార్పు ఖాయమైంది, రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురువారం గచ్చిబౌలిలోని ఐఎస్బీ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని బేగంపేట ఎయిర్ �
PM Modi: రేపు హైదరాబాద్కు ప్రధాని మోదీ రాక.. స్వాగతం పలకనున్న..
ప్రధాని నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్ రానున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) 20వ వార్షికోత్సవం.. మొహాలీ క్యాంపస్ లకు చెందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం స్నాతకోత్సవంలో ప్రధాని పాల్గోనున్నారు. ప్రధాని మోదీకి సాదర స్వాగతంతో పాటు పార�