Home » PM Modi inaugurate
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన ముగిసింది. అంతకముందు పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ప్రధాని మోదీ శనివారం ఉదయం 11.30 గంటలకు ఢిల్లీ నుంచి బేగంపేట విమానశ్రయానికి వస్తారు. ఉదయం 11.45 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ సుమారు 20 నిమిషాల కార్యక్రమంలో ఆయన సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలును ప్రారంభిస్తారు.