Home » PM Modi Reaches Visakhapatnam
ప్రధాని మోదీ విశాఖ చేరుకున్నారు. విశాఖ ఐఎఎన్ ఎస్ డేగ చేరుకున్న ప్రధానికి.. రాష్ట్ర గవర్నర్ హరిచందన్, సీఎం జగన్ స్వాగతం పలికారు.