Home » PM Modi Visakha Tour
దేశంలో రెండు గ్రీన్ హైడ్రో ప్రాజెక్టులు చేపడితే, ఒకటి విశాఖలోనే నిర్మిస్తున్నాం.
కూటమి రథసారధిగా చంద్రబాబు ఇచ్చే స్పీచ్పై వైజాగ్ ప్రజల్లోకి ఆసక్తికర చర్చ జరుగుతోంది. మోదీ వరాలు ప్రకటిస్తారని..స్టీల్ ప్లాంట్పై ఏదైనా ప్రకటన చేస్తారని భావిస్తున్నారు ప్రజలు.
ప్రధాని మోదీ ఏపీ టూర్ ఖరారైంది. నవంబర్ 11న ప్రధాని మోదీ విశాఖలో పర్యటించనున్నారు. విశాఖలో 400 కోట్ల రూపాయలతో చేపట్టనున్న రైల్వే స్టేషన్ నవీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.