Home » PM Modi
భారత్లో బ్రిటన్ ప్రధాని పర్యటన
ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేయేసస్ పేరును ఈరోజు నుంచి "తులసీభాయ్"గా మార్చేస్తున్నట్లు ప్రధాని మోదీ సరదాగా వ్యాఖ్యానించారు
దేశంలో పంటల దిగుబడి పెంచే దిశగా కాకుండా, ఉత్పత్తని తగ్గించేలా అపసవ్య విధానాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.
బుధవారం కూడా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలు చేయనున్నారు ప్రధాని మోదీ. గుజరాత్ లోని బనస్కాంత, జామ్నగర్ దాహోద్లలో జరిగే కార్యక్రమాల్లో మోదీ పాల్గొననున్నార
ప్రముఖ సిక్కు గురువు తేహ్ బహదూర్ 400వ జయంతి సందర్భంగా నిర్వహించే పర్కాష్ పురాబ్ను పురస్కరించుకుని ఈ నెల 21న Pm Modi జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిపేందుకు గానూ వచ్చే వారం యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ఇండియాకు రానున్నారు. ఇండో-ఫసిఫిక్ ప్రాంతంలో బోల్స్టర్ క్లోజ్ పార్టనర్షిప్..
"మనం ఎప్పటికీ ఇలానే ఉండలేము. ప్రపంచంలో ఇపుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే..ప్రతి దేశం "ఆత్మనిర్భర్"గా ఎలా మారాలనే విధంగా ఆలోచనచేస్తుంది" అని ప్రధాని మోదీ అన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ప్రధానమంత్రి సంగ్రహాలయ (Prime Minister's Museum)ను ప్రారంభించారు. స్వాతంత్ర్యానంతరం ప్రధానిగా బాధ్యతలు అందుకున్న వారికి గుర్తుగా..
ధాన్యం కొనుగోలుపై తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ఇకపై రాష్ట్ర ప్రభుత్వమే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
ఆస్ట్రేలియాలో కర్రీ నైట్ గా జరుపుకునే రాత్రి విందు పురస్కరించుకుని..ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వస్థలమైన గుజరాత్ లో ప్రజలు ఇష్టంగా తినే కిచిడీ వంటకాన్ని తమ ఇంటిలో వండినట్టు