Home » PM Modi
ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పధకం ద్వారా మధ్యప్రదేశ్ లో నిర్మించిన 5.21 లక్షల గృహహాలను ప్రధాని మోదీ మంగళవారం ప్రారంభించారు
ఏప్రిల్ 6 బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించాలని ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం దేశ వ్యాప్తంగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు
కరోనా వంటి విపత్కర పరిస్థితులు దాటుకుంటూ భారత దేశం ఆర్ధిక ప్రగతి దిశగా వేగంగా అడుగులు వేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
"ది మోడీ స్టోరీ" పేరుతో ప్రారంభించిన ఈకార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ జీవిత విశేషాలను ఒక వెబ్ సైట్ లో పొందుపరిచారు. ముఖ్యమంత్రి నుంచి ప్రధాని వరకు ఆయన ప్రయాణం
కేంద్ర ప్రభుత్వం పదే పదే పచ్చి అబద్ధాలు చెబుతోందని మండిపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా గోబెల్స్ ప్రచారానికి దిగిందన్నారు.
యోగి ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీ, జెపి నడ్డా, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, అనురాగ్ ఠాగూర్, ధర్మేంద్ర ప్రధాన్, స్మృతి ఇరానీ హాజరుకానున్నారు.
ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా పాలసీలు అమలవుతున్నాయని చెప్పారు. రాష్ట్రాల సీఎంలు, వ్యవసాయ రంగ నిపుణులతో జాతీయ స్థాయి పంటల సేకరణ విధానంపై సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.
రాత్రి 2 గంటల సమయం.. ఆదమరిచి నిద్రించే టైమ్ అది.. ఇంతలో ఎలా మొదలయ్యాయో తెలీదు.. వారి ప్రాణాలను కబలించడానికే వచ్చినట్టు వారిని చుట్టుముట్టాయి ఆ మంటలు...
మాస్కోపై చర్యలు తీసుకునేందుకు భారత్ ఎందుకో బలహీనంగా ఉంది. అస్థిరంగా, బలహీనంగా స్పందిస్తోందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అన్నారు.(Biden On India)
భారత్, ఆస్ట్రేలియా మధ్య కీలకమైన ఖనిజాల రంగంలో ఎంఓయూ కుదిరింది. ఆస్ట్రేలియా నుండి భారత్ మెటాలిక్ బొగ్గు లిథియంను పొందేందుకు ఒప్పందం ఉపయోగపడనుంది.