Home » PM Modi
మానవతా దృక్పథంతో యుక్రెయిన్ కు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు భారత్ ప్రకటించింది. యుక్రెయిన్ కు నిత్యావసరాలు, ఔషధాలు, వైద్య సిబ్బంది..
యుక్రెయిన్పై రష్యా దాడి తరువాత భారత్లో కూడా ఆందోళన సాగుతోంది.
దొంగిలించబడిన విగ్రహాలను విజయవంతంగా తిరిగి తీసుకురావడానికి భారత దౌత్య విభాగం ఎంతో సున్నితంగా వ్యవహరిస్తుందని ప్రధాని మోదీ అన్నారు.
రష్యాలోని మాస్కోలో జరుగుతున్న "వూషూ స్టార్స్ ఛాంపియన్షిప్" పోటీల్లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించిన 15 ఏళ్ల సాదియా తారిఖ్ ను ప్రధాని మోదీ సహా ఇతర నేతలు ప్రశంసల్లో ముంచెత్తారు.
చిన్న దేశాల్లో సౌకర్యలు అంతగా ఉండవని.. పైగా అక్కడి బాష తెలియక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మోదీ అన్నారు.
రష్యా, యుక్రెయిన్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. రష్యా బలగాలు యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో యుక్రెయిన్ సైన్యం దీటుగా ప్రతిఘటిస్తోంది.
యుక్రెయిన్పై సైనిక దాడికి తక్షణమే స్వస్తి పలకాలని పుతిన్ ను కోరారు. హింసకు తెర దించాలని పుతిన్ ను అభ్యర్థించారు ప్రధాని మోదీ. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని..
గతంలో ఆర్జేడీ మద్దతు కోరిన బీజేపీ.. అందుకు లాలూ సమ్మతించకపోవడంతో ఆయనపై కేసులు పెట్టి జైలుకు పంపారని వీహెచ్ అన్నారు.
గాంధేయ సామాజిక కార్యకర్త, స్వాతంత్య్ర సమరయోధురాలు శకుంతలా చౌదరి(102) కన్నుమూశారు.
ఈ 21వ శతాబ్దంలో భారత దేశ అభివృద్ధికి ఈశాన్య రాష్ట్రాలు చోదక శక్తిలా పనిచేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.