Home » PM Modi
"సర్జికల్ స్ట్రైక్స్" పై నిజాలు బయటపెట్టాలంటూ సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలపై కిషన్ రెడ్డి స్పందించారు. కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు
యూపీలో పది రోజుల ముందుగానే హోలీ జరుపుకుంటారని, ఎన్నికల ఫలితాలు రాగానే హోలీ సంబురాలు మొదలవుతాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో కూటమి భాగస్వామ్యాలను విస్మరించిన వారు...
పుల్వామా ఉగ్రదాడి ఘటనకు నేటితో మూడేళ్లు పూర్తైయ్యాయి. ఉగ్రదాడిలో అమరులైన 40 మంది సైనికులకు ప్రధాని మోదీ సహా దేశ ప్రజలు సోమవారం నివాళి అర్పించారు.
కొత్త పార్టీ ఎందుకు పెట్టకూడదు? పెడితే తప్పా? అని ప్రశ్నించారు. దేశంలో కొత్త పార్టీ పెట్టే దమ్ము నాకు లేదా? అని నిలదీశారు. జాతీయ పార్టీ పెడితే నన్ను ఎవరు అడ్డుకుంటారు?
త్వరలోనే మళ్లీ పెట్రోల్ రేట్లు పెరుగుతాయని బాంబు పేల్చారు కేసీఆర్. ఇప్పటికే పేదల నోరు కొడుతున్న బీజేపీ.. యూపీ ఎన్నికలు అయిన తెల్లారే పెట్రోల్ రేట్లు పెంచుతుందని..
విద్యుత్ సంస్కరణలు అమలు చేయకపోతే రాష్ట్రానికి రూ.25 వేల కోట్ల నష్టం వస్తుంది. అయినా మీటర్లు బిగించేది లేదని తేల్చి చెప్పాం. పవర్ రిఫర్మ్స్ అమలు చేయకపోతే ఇచ్చిన నిధులు వెనక్కి..
దేశంలోని దళితుల బాగు కోసం, దేశమంతా దళితబంధు అమలు చేయాలని, దళితులకు 19 శాతం రిజర్వేషన్ల కోసం కొత్త రాజ్యాంగం కావాలంటున్నా.
మమ్మల్ని కాదు... మిమ్మల్ని జైల్లో వేయడం మాత్రం పక్కా! కేంద్రం అవినీతిపై భయంకరమైన చిట్టా ఉంది. మొత్తం బద్దలు కొడతాం. రాఫెల్ డీల్ పై సుప్రీంకోర్టులో కేసు వేయబోతున్నాం.
ఒక రాజధాని అమరావతిలోనే అభివృద్ధి సరిగా జరగడం లేదు. అలాంటప్పుడు మూడు రాజధానుల ప్రతిపాదన సరికాదు. మూడు రాజధానులను అభివృద్ధి చేయడం చాలా కష్టం.
అసోం సీఎం హిమంతబిశ్వ శర్మను బర్త్ రఫ్ చేయాలి అని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు.