Home » PM Modi
ప్రధానంగా రష్యా యుక్రెయిన్ యుద్ధం, చైనా దురాక్రమణలు, క్వాడ్ కూటమి భవిష్యత్తు ప్రణాళికలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆదివారం సాయంత్రం ప్రధాని మోదీని కలిశారు. యూపీలో రెండోసారి పార్టీని గెలిపించి.. సమాజ్ వాదీ పార్టీ అఖిలేశ్ యాదవ్ ను ఓడించిన యోగి..
మోదీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయ్..?
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన "ఎన్నికల గారడీ" గురించి ప్రతిపక్షాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.
నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పెదవి విరిచారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సంజయ్ రౌత్ స్పందిస్తూ బీజేపీ గెలుపుపై సన్నాయి నొక్కులు నొక్కారు.
యుక్రెయిన్ రాజధాని కీవ్లోని భారత రాయబార కార్యాలయం సహకారంతో కీవ్ నుంచి బయటపడిన పాకిస్థాన్ బాలిక భారత ప్రధాని మోడీకి థ్యాంక్స్ చెప్పింది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఫోన్ లో మాట్లాడారు. జెలెన్ స్కీతో నేరుగా చర్చలు జరపాలని, వివాదాన్ని ముగించాలని..
యుద్ధం ప్రపంచ ప్రయోజనాలకు వ్యతిరేకమేనని పుతిన్కు భారత్ వివరించాలని యుక్రెయిన్ కోరింది. ఈ మేరకు భారత ప్రధాని మోదీని యుక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా విజ్ఞప్తి చేశారు.
ప్రపంచ దేశాల మధ్య భారత్ శక్తివంతంగా ఎదుగుతుండడంతోనే యుక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడం సాధ్యమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
దోచుకు తినేందుకు అలవాటుపడ్డ కాంగ్రెస్ నాయకులకు ప్రజలను, ప్రజా సమస్యలను పట్టించుకునేంత సమయం లేదని విమర్శించారు.