Home » PM Modi
కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కుట్రలు పన్నుతున్న బీజేపీ పార్టీని కూకటివేళ్లతో పెకిలించి వేయాలని దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా 11 ప్రభుత్వ కాలజీలు ప్రారంభం కానున్నాయి. తమిళనాడులో సాయంత్రం 4గంటలకు వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా కాలేజీలను ప్రారంభిస్తారు.
భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్పై హీరో సిద్దార్థ్ నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. ఇది తీవ్ర దుమారం రేపగా.. జాతీయ మహిళా కమీషన్ కూడా సీరియస్ అయింది.
బీజేపీ మృత్యుంజయ హోమాలు
బ్యాడ్మింటన్ క్రీడా కారిణి సైనా నెహ్వాల్ పై హీరో సిద్ధార్థ చేసిన కామెంట్ దుమారం రేకెత్తిస్తోంది. సిద్ధార్థపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేయడం, ఎంపీ కార్యాలయంపై దాడి.. వంటి అంశాలను మోదీ అడిగి తెలుసుకున్నారు.
ప్రధానికి రక్షణ చేపట్టడంలో విఫలమైన పంజాబ్ డీజీపీ సిద్ధార్థ్ చటోపాధ్యాయపై వేటు పడింది. ఆయన స్థానంలో కొత్త డీజీపీగా వీరేష్ కుమార్ భవ్రా నియమితులయ్యారు.
దేశంలో మళ్లీ కోవిడ్ విజృంభణ మొదలైంది. వాజువారీ కేసుల సంఖ్య లక్ష దాటుతోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ
భారత ప్రధాని నరేంద్రమోదీకి పంజాబ్ లో తలెత్తిన భద్రతా వైఫల్యంపై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ చేపట్టారు. సుప్రీంకోర్టు ధర్మాసనం..విచారణను సోమవారానికి వాయిదా వేసింది
బుధవారం ప్రధానమంత్రి మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం అంశం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. తాజాగా ఈ అంశంపై పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తనదైన స్టైల్ లో స్పందించారు.