Home » PM Modi
ఉత్తరప్రదేశ్లోని ఖుషీనగర్లో బౌద్ధ తీర్థయాత్రను మరింత ప్రోత్సహించే విధంగా దాదాపు రూ.260కోట్లతో కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని బుధవారం(అక్టోబర్-20,2021)ప్రధాని
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఎంఐఎం అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. సోమవారం హైదరాబాద్ లో నిర్వహించిన మిలాద్-ఉన్-నబీ కార్యక్రమంలో పాల్గొన్న
కేరళలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వరదలు ముంచెత్తుతున్నాయి. కొట్టాయం జిల్లాలోని ముందక్కయమ్లో నది ఉప్పొంగి రెండంతస్తుల బిల్డింగ్
గ్లోబల్ హంగర్ ఇండెక్స్( ప్రపంచ ఆకలి సూచీ)లో భారత్ ర్యాంకు 101వ స్థానానికి పడిపోవడంపై ఇవాళ ట్విట్టర్ వేదికగా స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్
స్వాతంత్య్రం అనంతరం మొదటిసారి రక్షణ రంగంలో భారీ సంస్కరణలను తమ ప్రభుత్వం చేపట్టిందని, దీంతో గతంలో ఎన్నడూ లేనంతగా నేడు రక్షణ రంగంలో పారదర్శకత, విశ్వాసం పెంపొందాయని ప్రధానమంత్రి
మిసైల్ మ్యాన్ గా పేరుపొందిన మాజీ రాష్ట్రపతి, దివంగత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 90వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు.
ఈ సారి మోదీని పేరు చెప్పుకుని ఎన్నికలు వెళితే విజయం సాధించడం కష్టమేనంటూ కేంద్ర సహాయమంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కోటి కోట్లతో భారీ పథకం.. దేశం తలరాతే మారబోతోందా..?
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఇవాళ ఢిల్లీ ఎయిమ్స్ కి వెళ్లి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను పరామర్శించారు.
దేశంలో ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ సంక్షోభ పరిస్థితులకు కేంద్రం తీరే కారణం అని ఆరోపించారు. ఉమ్మడి జాబితా పేరుతో కేంద్రం కర్ర పెత్తనం చేయాలనుకుంటోందని మండిపడ్డారు.