Home » PM Modi
ప్రధానమంత్రి నరేంద్రమోదీ త్వరలో యూరప్ పర్యటనకు వెళ్లనున్నారు. జీ 20 శిఖరాగ్ర సదస్సు , ప్రపంచ నేతల కాప్-26 సదస్సులో పాల్గొనేందుకు అక్టోబర్-29 నుంచి నవంబర్-2 వరకు ఇటలీ, బ్రిటన్
టీడీపీ ఆఫీసులు, నేతల ఇళ్లపై దాడులకు నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్ష ముగిసింది. మంగళగిరి టీడీపీ ఆఫీసులో తెలుగు మహిళలు నిమ్మరసం ఇచ్చి చంద్రబాబుతో దీక్ష విరమింప
సుధా రామచంద్రన్ కు ఇండియన్ సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒక్క సినిమా పరిశ్రమలోనే కాదు.. నృత్యకారిణిగా ఆమె కళ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓ ప్రమాదంలో కాలు కోల్పోయినా..
శుక్రవారం జాతినుద్దేశించిన చేసిన ప్రసంగంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. భారతదేశంలో మరియు విదేశాలలోని నిపుణులు..భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి
ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఇవాళ జాతినుద్దేశించి ప్రధాని మాట్లాడుతూ...
జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ఈరోజు(22 అక్టోబర్ 2021) ఉదయం 10 గంటలకు ప్రసంగం చేయనున్నారు. ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) ఈమేరకు ఓ ట్వీట్ ద్వారా ప్రకటన చేసింది.
ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించునున్నారని ఓ ట్వీట్ లో ప్రధాని కార్యాలయం పేర్కొంది. ఏ అంశంపై
దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ వంద కోట్ల మార్క్ దాటిన నేపథ్యంలో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ ను సందర్శించారు.
దిగ్గజ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీల సీఈవోలతో బుధవారం ప్రధాని మోదీ భేటీ అయ్యారు. వర్చువల్ గా జరిగిన ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్
గుజరాత్లోని కేవడియాలో బుధవారం జరిగిన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (CVC), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) సంయుక్త సమావేశంలో ప్రధాని మోదీ వర్చువల్ గా పాల్గొన్నారు.