Home » PM Modi
2024లో కేంద్రంలో మోదీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడానికి 2022 ఉత్తరప్రదేశ్ ఎన్నికలు నాంది కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో
ప్రధాని మోడీ నేటి నుంచి నవంబర్ 2 వరకు విదేశీ పర్యటనలు చేయనున్నారు. ఇటలీ, యుకేలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఇటలీలో 16వ జీ 20 సదస్సులో పాల్గోనున్నారు.
నవంబరు 5న ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేదార్నాథ్లో పర్యటిస్తారు. కేదార్నాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం మోదీ.. అక్కడ పునర్నిర్మించిన శ్రీ ఆదిశంకరాచార్య
మరికొన్ని గంటల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఐదు రోజుల యూరప్ పర్యటనకు బయల్దేరనున్నారు. ఇవాళ రాత్రి భారత్ నుంచి బయల్దేరి..రేపు ఉదయం ఇటలీ చేరుకోకున్నారు మోదీ. ఇటలీ ప్రధాని
18వ ఇండియా-ఏషియన్ శిఖరాగ్ర సదస్సులో ఇవాళ ప్రధాని మోదీ వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. 2022తో ఇండియా-ఏషియన్ భాగస్వామ్యం 30 ఏళ్లు పూర్తి చేసుకుంటుందన్నారు.
మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్ లో ప్రధాని మోదీ వరుస పర్యటనలు చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నాం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఆయుష్మాన్
మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్ లో ప్రధాని మోదీ వరుస పర్యటనలు చేస్తున్నారు. సోమవారం ఉదయం ఉత్తరప్రదేశ్ లోని సిద్ధార్థ్నగర్లో 9 మెడికల్ కాలేజీలను మోదీ
కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా మూడు రోజుల జమ్మూకశ్మీర్ పర్యటనలో ఉన్న సమయంలో కాంగ్రెస్ సీనియర్ గులాంనబీ ఆజాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్ లో మొదట నియోజకవర్గాల పునర్విభజన చేసి
ప్రధానమంత్రి నరేంద్రమోదీ త్వరలో యూరప్ పర్యటనకు వెళ్లనున్నారు. జీ 20 శిఖరాగ్ర సదస్సు , ప్రపంచ నేతల కాప్-26 సదస్సులో పాల్గొనేందుకు అక్టోబర్-29 నుంచి నవంబర్-2 వరకు ఇటలీ, బ్రిటన్
టీడీపీ ఆఫీసులు, నేతల ఇళ్లపై దాడులకు నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్ష ముగిసింది. మంగళగిరి టీడీపీ ఆఫీసులో తెలుగు మహిళలు నిమ్మరసం ఇచ్చి చంద్రబాబుతో దీక్ష విరమింప