Home » PM Modi's remarks on Andhra Pradesh bifurcation
తెలంగాణపై ప్రధాన మంత్రి మోదీ అక్కసు వెళ్లగక్కుతున్నారని, వలస కార్మికుల వల్లే కరోనా వచ్చిందని ఆయన మాట్లాడటం సిగ్గుచేటన్నారు. కుంభమేళా పెడితే కరోనా పెరగలేదా..?