Home » PM Modi's visit
ప్రధాని మోడీకి పంజాబ్ సీఎం, డీజీపీ, సీఎస్ ఎందుకు స్వాగతం పలకలేదని ప్రశ్నించారు. పాకిస్తాన్ సరిహద్దుకు ఫిరోజ్ పూర్ 10 కి.మీ దూరంలో మాత్రమే ఉంటుందని తెలిపారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన రైతులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను కేంద్రం ఇంతవరకు కూడా రద్దు చేయలేదని రైతు సంఘాల నేతలు అన్నారు.