పదేళ్ల బాలికపై రెండేళ్ల పాటు అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి కేరళలోని పధనంథిట్ట పోక్సో కోర్టు 142 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 లక్షల జరిమానా విధించింది. నిందితుడు జరిమానా చెల్లించనిపక్షంలో మరో మూడేండ్లు జైలులో ఉండాలని కోర్ట
Death penalty awarded : నేరం జరిగినప్పుడు..తీర్పు రావడానికి సమయం పడుతుంది. కొన్ని కేసుల్లో రోజులు..సంవత్సరాలు పడుతుంది. కానీ..ఓ కేసులో కోర్టులో హాజరు పరిచిన 23 రోజుల్లోనే నేరాన్ని నిరూపించి..ఆ వ్యక్తికి మరణ శిక్ష వేయడం సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే
ఉత్తరప్రదేశ్ లోని POCSO Court 22రోజుల్లో తీర్పు ఇచ్చి శభాష్ అనిపించుకుంది. ఆరేళ్ల బాలికను రేప్ చేసిన కేసు విచారణలో భాగంగా స్పెషల్ జడ్జి వీణా నారాయణ్ వాదనలు విన్నారు. దల్పత్ అనే వ్యక్తికి రూ.2లక్షల జరిమానా విధిస్తూ జీవిత ఖైదు విధించింది. ‘పొక్సో చట్
శ్రీనివాస్ రెడ్డికి పొక్సో కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడంపై సీపీ మహేష్ భగవత్ హర్షం వ్యక్తం చేశాడు. ముగ్గురు బాలికలను అత్యాచారం, హత్య చేసి పాడుబడిన బావుల్లో పూడ్చిపెట్టారని తెలిపారు.