Home » Podu farmers
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ పోడు భూముల గురించి మాట్లాడుతూ..పోడు భూముల రైతులకు శుభవార్త చెప్పారు. శుభవార్తతో పాటు కొన్ని షరతులు కూడా పెట్టారు. పోడు భూముల గురించి సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..పోడు భూములకు పట్టాలే కాదు పోడు రైతులకు ‘�
రాష్ట్రంలోని పోడు రైతులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రంతో కొట్లాడైనా వారికి న్యాయం చేయాలన్నారు. పోడు రైతులపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేయొదన్నారు.