Home » Podu Land
పోడు భూములపై హక్కులు కల్పిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించాక.. అటవీ భూముల్లో ఆక్రమణలు మరింత పెరిగిపోయాయి. అటవీ భూముల ఆక్రమణలపై హక్కులు కల్పించే క్రమంలో.. గిరిజన సంక్షేమ శాఖ, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు కింది స్థాయిలో.. పెద్ద ఎత్తున కసరత్తు చేస�
పోడు భూముల రగడ రావణకాష్టంలా రగులుతోంది.. పచ్చని తెలంగాణ అడవుల్లో.. ఎర్రని రక్తం చిందుతోంది. ప్రశాంతంగా ఉండాల్సిన ప్రాంతంలో.. నిత్యం ఘర్షణలు జరుగుతున్నాయ్. ఫారెస్ట్ ఆఫీసర్లకు.. ఆదివాసీ బిడ్డలకు నిత్యం పోరు నడుస్తోంది. వీటన్నింటికి కారణం పోడు భ
కారం పొడి చల్లుకొని కర్రలతో కొట్టుకున్న పోడు రైతులు