Home » Podu land pattas
కొమురంభీ అసిఫాబాద్ వేదికగా సీఎం కేసీఆర్ పోడు పట్టాల పంపిణీని ఇవాళ లాంఛనంగా ప్రారంభించనున్నారు. సీఎం ప్రారంభించగానే రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పోడు పట్టాలను గిరిజనులకు పంపిణీ చేస్తారు.