Home » Poison Frog
కప్పను కూర వండుకుని తిన్న ఓ కుటుంబంలో ఘోరం జరిగిపోయింది. కప్ప కూర తిన్న బాలిక చనిపోయింది. మరో బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఒడిశా రాష్ట్రం కియోంజర్ జిల్లాలో జరిగింది.