Home » police combing
ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు భారీగా మావోయిస్టు డంపు లభించింది. IED బాంబులు సహా పెద్ద సంఖ్యలో ఆయుధ సామగ్రి పట్టులబడింది.
కమాండర్ దివాకర్ అలియాస్ కిషన్, కమాండర్ దేవి అలియాస్ లక్ష్మి ఇద్దరూ మే 9 న పోలీసుల ముందు లొంగిపోయారని కవర్ధ ఎస్పీ శాలబ్ కుమార్ తెలిపారు. వీరికి పునరావాసం కల్పిస్తామని ఎస్పీ సిన్హా అన్నారు. లొంగిపోయిన మావోయిస్టులను అన్ని విధాలా సమయం అందిస్తామ
Chhattisgarh Encounter : చత్తీస్ఘడ్ ఎన్ కౌంటర్ నేపధ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్ చత్తీస్ ఘడ్, బీజాపూర్ సుక్మా జిల్లా సరిహద్దుల్లో శనివారం మావోయిస్టులకు భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగిన నేపధ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు అలర�