police Commissioner Mahesh Kumar Agarwal

    నేరగాళ్ల వేట : మూడు రోజుల్లో 150మందిని అరెస్ట్ చేసిన పోలీసులు

    November 13, 2020 / 12:37 PM IST

    Tamilnadu : తమిళనాడులో చైన్ స్నాచింగ్ లతో పాటు ఇతర చోరీలు చేసిన వారి కోసం పోలీసులు వేట చేపట్టారు. దీంట్లో భాగంగా గత మూడు రోజుల నుంచి 150మందిని అరెస్ట్ చేసి లోపలేశారు. దీపావళి పండుగ సందర్భంగా ప్రజలు షాపింగ్ హడావిడిలో ఉండగా చోరీలు చేసేవారు వాళ్ల పనిలో �

10TV Telugu News