Home » Police found
డెహ్రాడూన్ లో హృదయాలను కలచివేసే ఘటన వెలుగులోకి వచ్చింది. కుళ్లిపోయిన మృతదేహాల మధ్యలో శిశువు సజీవంగా ఉంది. నాలుగు రోజులుగా పాలు లేకుండా బిడ్డ ఆరోగ్యంగా ఉండటం చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు.
భారీగా బయటపడిన నోట్ల కట్టలను చూసి పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు ఐటీ అధికారులకు సమాచారం అందించారు.