-
Home » police in bihar
police in bihar
Bihar Crime: బతికుండగానే మూడేళ్ల బాలికను శ్మశానంలో పాతిపెట్టిన తల్లి.. గ్రామస్తులు ఏం చేశారంటే..
July 13, 2022 / 08:03 AM IST
బీహార్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తల్లి, అమ్మమ్మ కలిసి మూడేళ్ల బాలికను శ్మశాన వాటికలో పూడ్చిపెట్టి సజీవదహనం చేసేందుకు ప్రయత్నించారు. గ్రామస్తులు గమనించి బాలికను కాపాడారు.