Home » Police notices
Duvvada Srinivas : దువ్వాడ , మాధురీకి తిరుమల పోలీసుల నోటీసులు
తెలంగాణ వచ్చేనాటికి 63వేల మంది ఉద్యోగులతో కళకళలాడిన సింగరేణి.. ప్రస్తుతం 43వేల మంది ఉద్యోగులకు పడిపోయిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.
కంపెనీలు నిర్లక్ష్యం వహించినట్లు తేలితే పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. ఇద్దరు ఇన్ స్పెక్టర్లు, ఒక ఏసీపీతో సిట్ ఏర్పాటు చేశారు.
విశాఖపట్నం వదిలి వెళ్లాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. స్వయంగా పవన్ ఈ నోటీసులు అందుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్ పలు కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు.
సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు ఇంటికి పోలీసులు మళ్లీ నోటీసులు పంపారు. శ్రీధర్ రావు..బెయిల్ మీద రిలీజ్ అయ్యాక.. విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు.
తెలుగు రాష్ట్రాల్లో ఫాంహౌస్ పేకాట కేసు ప్రకంపనలు రేపుతోంది. గంటగంటకు కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే శ్రీరామ భద్రయ్య సహా 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.