Home » Police Picketing
మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. బుధవారం కుప్పం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.
కోనసీమ జిల్లా పేరును మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన కారులు విధ్వంసం సృష్టించడంతో కోనసీమ జిల్లా అమలాపురం రణరంగంగా మారింది. రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్, ముమ్మివరం ఎమ్మెల్యే సతీష్ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టిన విషయం విధితమే. పరిస
మత్స్యకార గ్రామాల్లో పోలీస్ పికెటింగ్