Home » Political excitement
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టు తీర్పు కీలకం కానుంది. ఈ కేసును త్వరగా విచారించాలని కోరుతూ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి లేఖ రాసింది.