Home » politics
ముంబయిలో జరిగే ప్రతిపక్ష కూటమి ఇండియా సమావేశంలో 11 మంది సభ్యుల సమన్వయ కమిటీని నామినేట్ చేయనున్నారు. ఆగస్టు 31, సెప్టెంబరు 1 తేదీల్లో ఈ సమావేశం జరుగుతుందని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే ఇటీవల ప్రకటించారు
లేకపోతే తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా ప్రజలు మీడియాపై నమ్మకం కోల్పోతారని మీడియాకు చెప్తున్నాను. ముఖ్యంగా దళిత సమాజం విషయంలో కులతత్వ మీడియా తన ఆలోచనను సరిదిద్దుకుంటే మంచిది
బెంగళూరులో జరిగిన రెండవ దఫా సమావేశాల నుంచి నితీశ్, తేజశ్వీ అర్థాంతరంగా వెళ్లిపోయారు. సమావేశానికి ముందే నితీశ్ కు వ్యతిరేకంగా బెంగళూరులో ఫ్లెక్సీలు వెలిశాయి. అవి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి సమీపంలో
2017లో మాయావతి మేనల్లుడు ఆకాష్ ఆనంద్ మొదటిసారి తెరపైకి వచ్చారు. మాయావతి తమ్ముడు ఆనంద్ కుమారుడు ఆకాష్. ఆయన లండన్లో ఎంబీఏ చదివారు. చదువు పూర్తయ్యాక వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన ఆకాష్ 2017లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు
వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మరోసారి ఘన విజయం సాధించేలాగే కనిపిస్తోంది. ఈసారి కూడా 300 పై చిలుకు స్థానాలతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రజల అభిప్రాయాల ద్వారా తెలిసిందని సర్వేలో పేర్కొన్నారు
ఇక్కడ ఒక చిత్రం ఏంటంటే.. తన అల్లుడు క్రిశాంక్ టికెట్ ఆశిస్తున్న కంట్మోనెంట్ స్థానం నుంచే సర్వే కూడా టికెట్ ఆశిస్తున్నారు. గతంలో ఆయన ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం అదే నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు
మనం కోర్టును అనుసరించాలి. దేశంలోని రాజ్యాంగ వ్యవస్థకు వెలుపల ఎలాంటి పని చేయలేము. సుప్రీంకోర్టు నన్ను తిరిగి విధుల్లోకి తీసుకోకుంటే ఆ నిర్ణయాన్ని అందరూ ఆమోదించాల్సి వచ్చింది. రాజకీయ నాయకులుగా మనకున్న సాధనాలు ఇవి
మరో పార్టీ ఎమ్మెల్యే యోగేష్ కదమ్ స్పందిస్తూ 6,000 నుంచి 6,500 పేజీల డాక్యుమెంట్స్ ఉన్నాయని, అయితే తాను పంపిన సమాధానాలు 16 మంది ఎమ్మెల్యేలు చెప్పిన సమాధానాలకు భిన్నంగా ఉన్నాయని చెప్పడం గమనార్హం
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సరిపడా సీట్లు సాధించలేదు. అయితే బీఎస్పీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, ఆ పార్టీలోని జ్యోతిరాదిత్య తిరుగు�
స్వామి ప్రసాద్ మౌర్య 1996లో రాయ్బరేలీలోని దాల్మావు అసెంబ్లీ స్థానం నుంచి బీఎస్పీ టిక్కెట్పై పోటీ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన కెరీర్లో 4 సార్లు క్యాబినెట్ మంత్రి అయ్యారు. యూపీ శాసనసభలో మూడుసార్లు ప్రతిపక్ష నేతగా కూడా పనిచ�