Home » politics
మామూలుగా ఏదైనా పాజిటివ్ గా జరిగితే సొంత పార్టీవారు గంతులేస్తారు, విపక్ష నేతలు ఒంటి కాలిపై లేస్తారు. మరలాంటప్పుడు రాహుల్ గాంధీ ఏదైనా చేస్తే కాంగ్రెస్ నేతలు ఆనంద పడాలి కానీ భారతీయ జనతా పార్టీ నేతలు ఆనందపడటమేంటని అనుకుంటున్నారా?
వైరా బీఆర్ఎస్ టికెట్టు మదన్ లాల్ కే వస్తుందన్న ప్రచారంతో ప్రత్యర్థులు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారని, మార్ఫింగ్ చేసిన ఫోటోలను వైరల్ చేస్తున్నారని మదన్ లాల్ వర్గీయులు అంటున్నారు.
వాస్తవానికి తనను తాను కాపలాదారుడినని (చౌకీదార్) ప్రధానమంత్రి తరుచూ చెప్పుకుంటారు. ఇక రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రం సందర్భంగా దుకాణం అనే పదాన్ని ఉపయోగించారు
ప్రధానమంత్రి నరేంద్రమోడీపైనే బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ప్రధాని మోదీ 6 సార్లు రాష్ట్రానికి వచ్చారు. అయితే, ఏ రాష్ట్ర ఎన్నికల్లోనూ గెలవాలంటే మోదీ ఫ్యాక్టర్ ఒక్కటే సరిపోదు
పంట నష్టానికి ఇస్తామన్న పది వేల రూపాయలు ఏవని నిలదీశారు. తనకు ఎంపీ ,ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి పదవి అవసరం లేదని, తనకు బతుకు తెలంగాణ కావాలని కోమటిరెడ్డి అన్నారు.
పాట్నాలో జరిగిన సమావేశానికి మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ వాదనలు వినిపించారు. ఢిల్లీలో జరిగిన సమావేశం లక్ష్యం చేరుకోలేదని ఇరువురు నేతలు అన్నారు. పాట్నా జేపీ ఉద్యమ భూమని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే సందేశాన్ని అక్కడి నుంచి అందిస్తామన్నారు
మనీలాండరింగ్ కేసులో మాలిక్ను 23 ఫిబ్రవరి 2022న ఈడీ అరెస్టు చేసింది. దావూద్ ఇబ్రహీం, అతని సహచరులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి
ప్రియాంక గాంధీకి పార్టీలో అధికారిక గుర్తింపునిచ్చారు. పార్టీ జాతీయ కార్యదర్శిగా నియమించారు. అంతే కాకుండా.. 2022 ఉత్తరప్రదేశ్ ఎన్నికల బాధ్యతలు పూర్తిగా తన మీద వేసుకుని పని చేశారు. నిప్పు లేనిదే పొగ రాదన్నట్టు.. నిజానికి రాబర్ట్ వాద్రా ఈ మాట ఊరిక
లోక్సభలో బుధవారం రాహుల్ గాంధీ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారంటూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తీవ్ర ఆరోపణలు చేశారు. అంతే కాకుండా ఆయనను స్త్రీ ద్వేషి అని అభివర్ణించారు
ఈ అంశం చివరి రోజైన నేడు కూడా హాట్ హాట్ గానే ఉండనుంది. అయితే దీనికి తోడు అధీర్ రంజన్ సస్పెన్షన్ కూడా ప్రస్తావనకు రానుంది. ఈ రెండు అంశాలపైనే విపక్షాలు సభలో అలజడి రేపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది