Home » politics
2011లో జరిగిన దాడి కేసులో ఆగ్రా కోర్టు శనివారం ఆయనకు ఈ శిక్ష విధించింది. ఐపీసీ సెక్షన్లు 147 (అల్లర్లు సృష్టించడం), 323 (ఇతరుల్ని గాయపరచడం) కింద ఆయన దోషిగా తేలారు
అదే నెలలో ఆయన భార్య బుష్రా బీబీ 10 లక్షల పాకిస్తాన్ రూపాయల విలువైన నెక్లెస్ ను 24 లక్షల పాకిస్తాన్ రూపాయల విలువైన బ్రాస్లెట్, 28 లక్షల పాకిస్తాన్ రూపాయల విలువైన ఉంగరం, 18 లక్షల పాకిస్తాన్ రూపాయల విలువైన చెవిపోగులు మొత్తంగా 90 లక్షల పాకిస్తాన్ రూపాయ
ఉద్ధవ్ థాకరే పార్టీ జూలై 24న ముంబైలోని ఎస్బీఐ ప్రధాన శాఖకు లేఖ రాసింది. శివసేన బ్యాంకు ఖాతాలో ఉన్న 50 కోట్ల రూపాయలను శివసేన యూబీటీ కొత్త ఖాతాకు బదిలీ చేయాలని కోరింది. అయితే ఎన్నికల కమిషన్ నిర్ణయించినట్లు శివసేన షిండే వర్గానికే చెందుతుంది
సుప్రీం కోర్ట్ దీనిపై త్వరలో విచారణ చేపట్టి ఉత్తర్వులు జారీ చేస్తుందని ఆశిస్తున్నట్లు ఎంపీ డానిష్ అలీ అన్నారు. ఈ మొత్తం వివాదాన్ని ఆయన రాజకీయ వివాదంగా అభివర్ణించారు
దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. 2019 ఒక ప్రత్యేకమైన సంవత్సరం. 2019లో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే పేరిట ఓ రికార్డు ఉంది. 2019 హీరో ఏక్నాథ్ షిండే, కాగా ఇప్పుడు రెండో హీరో అజిత్ పవార్. ఉద్ధవ్ ఠాక్రే సీఎం అయ్యారు
బిహార్ రాజధాని పాట్నాలోని మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ నివాసంలో ఆదివారం స్టూడెంట్ ఆర్జేడీ ఇండియా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ (BJP) వర్సెస్ 'ఇండియా'(INDIA) గురించి ప్రత్యే�
స్వామి ప్రసాద్ మౌర్య బద్రీనాథ్ ఆలయాన్ని బౌద్ధ విహారంగా అభివర్ణించడంతో కలకలం రేగింది. దీనిపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అభ్యంతరం వ్యక్తం చేశారు. "బద్రీనాథ్ ధామ్ ప్రపంచానికి మొత్తానికి విశ్వసనీయమైందని, స్వామి ప్రసాద్ మౌర్య ప్రకటన చా
బౌద్ధ విహారాలను కూల్చివేసి బద్రీనాథ్తో పాటు అనేక దేవాలయాలు నిర్మించారని, కేవలం జ్ఞానవాపి మసీదుపైనే కాకుండా ఇతర ప్రధాన దేవాలయాలపై కూడా ఆధునిక సర్వే ఎందుకు జరిపించరంటూ సమాజ్వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య చేసిన తాజా ప్రకటన కొత్త వివ�
లోక్సభ మాజీ సెక్రటరీ ఎస్కె శర్మను పార్లమెంటులో రోజువారీ ఖర్చుల గురించి అడిగినప్పుడు, పార్లమెంటును తెల్ల ఏనుగుతో పోల్చారు. పార్లమెంటు తెల్ల ఏనుగు అని, దానిని కొనసాగించడం వేరే పని అని అన్నారు
భానగర్లో ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికలలో చెలరేగిన హింస కారణంగా 36 మంది ప్రాణాలు కోల్పోయారు. పంచాయతీ ఎన్నికల నామినేషన్ రోజున ఐఎస్ఎఫ్, టీఎంసీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు